ETV Bharat / state

'నాగార్జున రెడ్డిపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు' - ex mla amanchi krishna mohan

జర్నిలిస్టు నాగార్జునరెడ్డిపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్​ అన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం తెదేపా దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు.

ఆమంచి కృష్ణమోహన్​
author img

By

Published : Sep 26, 2019, 10:19 PM IST

'నాగార్జున రెడ్డిపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు'

జర్నలిస్టు నాగార్జున రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని.. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాయడం తెదేపా దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు చెబుతున్నట్లు నాగార్జునరెడ్డి జర్నిలిస్టు కాదని అన్నారు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేశారని తెలిపారు.

'నాగార్జున రెడ్డిపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు'

జర్నలిస్టు నాగార్జున రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని.. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాయడం తెదేపా దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు చెబుతున్నట్లు నాగార్జునరెడ్డి జర్నిలిస్టు కాదని అన్నారు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేశారని తెలిపారు.

ఇదీ చూడండి:

రుణమాఫీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: మంత్రి కన్నబాబు

Intro:26


Body:26


Conclusion:శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1.51 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది . వరద ప్రవాహంతో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది ఆనకట్ట ఆరు గేట్లను పది అడుగుల మేర పైకెత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. కుడిఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అదనంగా 68 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో గేట్లను పైకి ఎత్తి నీటిని విడుదల చేయడం నాలుగో సారి కావడం విశేషం. ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు జల సంతరించుకున్నాయి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.