ETV Bharat / state

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి చేరుకున్న 70 వెంటిలేటర్లు

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. దిల్లీ నుంచి  విజయవాడకు ప్రత్యేక విమానంలో సుమారు 70 వెంటిలేటర్లను తరలించింది.

author img

By

Published : May 19, 2021, 10:03 PM IST

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి చేరుకున్న 70 వెంటిలేటర్లు
కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి చేరుకున్న 70 వెంటిలేటర్లు

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో సుమారు 70 వెంటిలేటర్లను పంపింది. కొవిడ్ అత్యవసర చికిత్సకు వినియోగించుకోవాలని సూచిస్తూ వెంటిలేటర్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రిని రాష్ట్రానికి తరలించింది. రాష్ట్రానికి చేరిన అత్యవసర వైద్య సామగ్రితో కరోనా సేవల్లో పురోగతి కనిపించనుంది.

కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో సుమారు 70 వెంటిలేటర్లను పంపింది. కొవిడ్ అత్యవసర చికిత్సకు వినియోగించుకోవాలని సూచిస్తూ వెంటిలేటర్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రిని రాష్ట్రానికి తరలించింది. రాష్ట్రానికి చేరిన అత్యవసర వైద్య సామగ్రితో కరోనా సేవల్లో పురోగతి కనిపించనుంది.

ఇవీ చూడండి : జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.