ETV Bharat / state

విజయవాడలో బ్రహ్మణ సంఘాల ఆందోళన - విజయవాడలో బ్రహ్మణ సంఘాల ఆందోళన

కర్నూలు జిల్లాలో అర్చకుడిపై దాడిని నిరసిస్తూ విజయవాడలోని శంకరమఠం ప్రాంగణంలో అర్చకులు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన దేవాలయ కమిటీల పెత్తనం పెరిగిపోయిందని ఆవేదన చెందారు.

విజయవాడలో బ్రహ్మణ సంఘాల ఆందోళన
విజయవాడలో బ్రహ్మణ సంఘాల ఆందోళన
author img

By

Published : Dec 2, 2020, 7:45 PM IST

విజయవాడలోని విధ్యధరపురం శంకర మఠంలో అర్చకులు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లాలో అర్చకుడిపై దాడిని నిరసిస్తూ మఠం ప్రాంగణంలో సామూహికంగా కొబ్బరికాయలు కొట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లోని అర్చకులపై... నూతన దేవాలయ కమిటీల పెత్తనం పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో దేవస్థాన కమిటీ ఛైర్మన్ దాడి చేయడం వైకాపా నాయకుల దుశ్చర్యలకు పరాకాష్ఠ అని అర్చక బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు.

విజయవాడలోని విధ్యధరపురం శంకర మఠంలో అర్చకులు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లాలో అర్చకుడిపై దాడిని నిరసిస్తూ మఠం ప్రాంగణంలో సామూహికంగా కొబ్బరికాయలు కొట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లోని అర్చకులపై... నూతన దేవాలయ కమిటీల పెత్తనం పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో దేవస్థాన కమిటీ ఛైర్మన్ దాడి చేయడం వైకాపా నాయకుల దుశ్చర్యలకు పరాకాష్ఠ అని అర్చక బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు.

ఇదీ చదవండి

'ఈ-క్రాప్​లో నమోదైన ప్రతి పంటకు బీమా వర్తిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.