ETV Bharat / state

అవనిగడ్డ అభివృద్ధిపై తెదేపా నివేదిక విడుదల

తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యనించారు. 5 ఏళ్లలో అవనిగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై నివేదిక విడుదల చేశారు.

author img

By

Published : Mar 28, 2019, 10:29 PM IST

మండలి బుద్ధ ప్రసాద్
మండలి బుద్ధ ప్రసాద్
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపైమండలి బుద్ధ ప్రసాద్ నివేదిక విడుదల చేశారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలుపెరగకుండా కృషి చేస్తూ...రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి శ్రమిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి

'ప్రపంచంపు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి'

మండలి బుద్ధ ప్రసాద్
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపైమండలి బుద్ధ ప్రసాద్ నివేదిక విడుదల చేశారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలుపెరగకుండా కృషి చేస్తూ...రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి శ్రమిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి

'ప్రపంచంపు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి'

Rameswaram (Tamil Nadu), Mar 28 (ANI): Union Railway Minister Piyush Goyal visited Rameswaram temple to receive the blessings of Lord Shiva ahead of Lok Sabha elections. He said, "I am really very happy that I got this opportunity to take the blessings of Lord Shiva, Parvati Mata. I hope Lord Ganesha removes all the difficulties for the development of a strong and secure India."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.