ETV Bharat / state

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి..ప్రభుత్వం ఆదేశం - govt state festivals

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. ఇందుకోసం దాదాపు రూ.25 లక్షల నిధులను కేటాయించింది. అక్టోబరు 13న అనంతపురంలో జయంతి వేడుకలు జరపనున్నారు.

వాల్మీకి జయంతి
author img

By

Published : Oct 7, 2019, 6:57 PM IST

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున వేడుకను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతి కార్యక్రమం చేపట్టనున్న సర్కారు... నిర్వహణ కోసం 13 జిల్లాలకు రూ.25 లక్షల నిధులను విడుదల చేసింది. అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలు కేటాయించగా... మిగిలిన 12 జిల్లాలకు లక్షన్నర చొప్పున రూ.19 లక్షలు కేటాయించింది.

ఇదీ చూడండి:

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున వేడుకను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతి కార్యక్రమం చేపట్టనున్న సర్కారు... నిర్వహణ కోసం 13 జిల్లాలకు రూ.25 లక్షల నిధులను విడుదల చేసింది. అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలు కేటాయించగా... మిగిలిన 12 జిల్లాలకు లక్షన్నర చొప్పున రూ.19 లక్షలు కేటాయించింది.

ఇదీ చూడండి:

జ్యుడీషియల్ కమిషన్ లోగో, వెబ్​సైట్ ఆవిష్కరణ !

Intro:Reporter Syam

( ) కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో భారీ వర్షాలు కురిశాయి. Body:దీంతో చెబటం గ్రామ సమీపంలో చెళ్ళ వంక పొంగి ప్రవహిస్తోంది. Conclusion:అదే మార్గంలో వచ్చిన ఆర్టీసీ బస్సు, మధ్యలో చిక్కుకుంది. స్థానికులు బస్సులోని 15 మందిని సురక్షితంగా కాపాడారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.