కృష్ణా జిల్లా చాట్రాయిలో కూలీలు లాక్డౌన్ నిబంధనను పాటించడం లేదు. మండలంలో మామిడి కాయల కోతలకు కూలీలను తరలించే క్రమంలో గుంపులుగా గుమిగూడుతున్నారు. మాస్కులు లేకుండా వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈ వాహనాలను తనిఖీ చేయడంలో అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.