ETV Bharat / state

విస్మరిస్తున్న భౌతిక దూరం...కారాదు వైరస్ వ్యాప్తికి అవకాశం

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. కూలీలు గుంపులుగా గుమిగూడకుండా, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లా చాట్రాయిలో వ్యవసాయ పనులకు గుంపులుగా, ఒకే వాహనంలో ప్రయాణిస్తూ భౌతిక దూరం నిబంధనను విస్మరిస్తున్నారు.

author img

By

Published : Apr 25, 2020, 1:28 PM IST

Agricultural laborers working in groups in krishna district
వ్యవసాయ కూలీలను అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా చాట్రాయిలో కూలీలు లాక్​డౌన్ నిబంధనను పాటించడం లేదు. మండలంలో మామిడి కాయల కోతలకు కూలీలను తరలించే క్రమంలో గుంపులుగా గుమిగూడుతున్నారు. మాస్కులు లేకుండా వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈ వాహనాలను తనిఖీ చేయడంలో అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లా చాట్రాయిలో కూలీలు లాక్​డౌన్ నిబంధనను పాటించడం లేదు. మండలంలో మామిడి కాయల కోతలకు కూలీలను తరలించే క్రమంలో గుంపులుగా గుమిగూడుతున్నారు. మాస్కులు లేకుండా వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈ వాహనాలను తనిఖీ చేయడంలో అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో రైతుబజార్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.