ETV Bharat / state

నందిగామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడి - ACB RAID IN MUNICIPAL OFFICE AT KRISHAN DST

కృష్ణా జిల్లా నందిగామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనిశా అధికారులు వచ్చిన సమయంలో పంచాయతీ అధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. అధికారులంతా సమావేశాని​కి వెళ్లారంటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. మున్సిపల్ పరిధిలోని డోర్ నెంబర్లు తేడాలు ఉన్నాయని వచ్చిన సమాచారంతో విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.

ACB RAID IN MUNICIPAL OFFICE AT KRISHAN DST
పంచాయతీ కార్యాలయంలో దాడికి దిగిన అనిశా
author img

By

Published : Feb 20, 2020, 8:28 PM IST

నందిగామ పంచాయతీ కార్యాలయంలో అనిశా దాడులు

నందిగామ పంచాయతీ కార్యాలయంలో అనిశా దాడులు

ఇదీ చూడండి:

4 ఇళ్లలో చోరీ.. బంగారం వదిలేసి డబ్బులు దొంగతనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.