ETV Bharat / state

దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి..ఇంట్లో చోరీ - krishna district

కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడిన ఘటన గండిగుంటలో జరిగింది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

'గండిగుంటలో 7 లక్షలు చోరీ'
author img

By

Published : Aug 30, 2019, 10:19 PM IST

'గండిగుంటలో 7 లక్షలు చోరీ'

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలోని పొన్నం శేఖర్ బాబు ఇంట్లో దొంగలు పడ్డారు. శేఖర్​బాబు కుటుంబ సమేతంగా అన్నవరం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని పిర్యాదు మేరకు రూ.7 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యినట్లు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది చూడండి: స్వామిజీనంటూ వచ్చాడు.. త్రినేత్రానికి దొరికిపోయాడు!

'గండిగుంటలో 7 లక్షలు చోరీ'

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలోని పొన్నం శేఖర్ బాబు ఇంట్లో దొంగలు పడ్డారు. శేఖర్​బాబు కుటుంబ సమేతంగా అన్నవరం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని పిర్యాదు మేరకు రూ.7 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యినట్లు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది చూడండి: స్వామిజీనంటూ వచ్చాడు.. త్రినేత్రానికి దొరికిపోయాడు!

Intro:ఇసుక పాలసీ ని తక్షణమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే టీడీపి నాయకులు జ్యోతుల నెహ్రూ డిమాండ్Body:ఇసుక పాలసీ తక్షణమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాష్ట్ర ప్రభుత్వం ను కోరారు...తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట (మండలం)లో ఇసుకను వెంటనే అందించాలని కోరుతూ టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో నిరసన కు దిగాయి...ఇసుక కొరతతో భవనిర్మాణ రంగం కుదేలు అయ్యిందని కార్మికులు ఉపాధి లేక విలవిలా
డుతున్నారని నెహ్రూ అన్నారు...శ్రీనివాస్ ప్రత్తిపాడు 617 అప్10022Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.