ETV Bharat / state

MURDER: రెండ్రోజులుగా కన్పించని యువకుడు..ఈ రోజు ఏమైందంటే..! - నర్సారావుపేటలో 20 ఏళ్ల యువకుడు హత్య వార్తలు

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలో.. ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే, తమ కుమారుడిని స్నేహితులే చంపారని.. బాధితుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

youngster murdered at narsaraopet
నర్సారావుపేటలో 20 ఏళ్ల యువకుడు హత్య
author img

By

Published : Sep 14, 2021, 7:36 PM IST

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలో.. 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమారుడు రెండ్రోజులుగా కనిపించడం లేదని.. బాధితుడి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పఠాన్ సుబానీని.. స్నేహితులే చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్డారు.


ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలో.. 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమారుడు రెండ్రోజులుగా కనిపించడం లేదని.. బాధితుడి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పఠాన్ సుబానీని.. స్నేహితులే చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్డారు.


ఇదీ చదవండి:

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.