ETV Bharat / state

అనుమాన్సాపద స్థితిలో దంపతుల మృతి

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో భార్య భర్తలు మృతి చెందారు.

author img

By

Published : Aug 17, 2019, 12:30 PM IST

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి
అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కుంచాలవారి పాలెంలో దంపతుల మృతి అనుమానాస్పదంగా మారింది. మృతులు వేంకటేశ్వర రెడ్డి(25) వేంకటేశ్వరమ్మ (22)లకు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అయితే, ఈ ఇద్దరు తెల్లవారు జామున తమ ఇంటి బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు, మృతికి గాల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు.

అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కుంచాలవారి పాలెంలో దంపతుల మృతి అనుమానాస్పదంగా మారింది. మృతులు వేంకటేశ్వర రెడ్డి(25) వేంకటేశ్వరమ్మ (22)లకు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అయితే, ఈ ఇద్దరు తెల్లవారు జామున తమ ఇంటి బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు, మృతికి గాల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు.

ఇదీ చూడండి

రోడ్లు దాటాలంటే గాల్లో సాహసం చేయాల్సిందే..!

Intro:భోగాపురం జాతీయ రహదారిపై లారీ దగ్ధం ఇద్దరికి గాయాలు


Body:భోగాపురం జాతీయ రహదారి sundari పేట కూడలిలో ఆగి ఉన్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటన శనివారం ఉదయం సంభవించింది లారీలో వాడేసిన బ్యాటరీలు లోడుతో ఉన్నాయి డ్రైవర్ క్లీనర్ సమీపంలోనే ఉండటంతో వాహనం లో నుంచి ఒక్కసారిగా గా వారిపై ఈ మంటలు ఎగసి పడ్డాయి వీరిరువురి హైవే మొబైల్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి తరలించారు శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లే ఈ వాహనంలో లో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేశారు అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు


Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.