ETV Bharat / state

తల్లికూతుళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి

author img

By

Published : Jul 14, 2020, 9:50 PM IST

కాకినాడ ఏటిమొగల ప్రాంతంలో తల్లికూతుళ్లపై దుండగులు కత్తితో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Unidentified persons attacked the mothers and daughter with a knife
తల్లికూతుర్లపై గుర్తుతెలియాని వ్యక్తులు కత్తితో దాడి

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏటిమొగలో నివాసముంటున్న తల్లికూతుళ్లపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఎర్రరోడ్డు చర్చి వద్ద మత్స్యకారుడు శ్రీను కుటుంబ నివాసం ఉంటోంది. ఆయన వేటకు వెళ్లాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని భార్య కామేశ్వరి, కూతురు వెంకటరమణిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు శ్రీను తెలిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏటిమొగలో నివాసముంటున్న తల్లికూతుళ్లపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఎర్రరోడ్డు చర్చి వద్ద మత్స్యకారుడు శ్రీను కుటుంబ నివాసం ఉంటోంది. ఆయన వేటకు వెళ్లాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని భార్య కామేశ్వరి, కూతురు వెంకటరమణిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు శ్రీను తెలిపాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి.. 16న ఆషాఢ కృత్తిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.