ETV Bharat / state

కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి - కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి వార్తలు

గంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కరోనా మహమ్మారి ఇద్దరిని బలితీసుకుంది. వారి అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ముందుకురాకపోవటంతో పురపాలక సిబ్బందే చివరి తంతు పూర్తి చేశారు.

Two die with corona virus in guntur
కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి
author img

By

Published : May 4, 2021, 10:27 PM IST

గంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. పట్టణంలోని పండ‌రీపురంకు చెందిన రేష‌న్ డీల‌ర్​తో పాటు.. పాటిమీద ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి వైరస్ బారిన పడి కన్నుమూశారు. వారి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు బంధువులు, కుటుంబ స‌భ్యులెవరూ ముందుకు రాక‌పోవ‌డంతో పురపాలక సిబ్బంది చివరి తంతు పూర్తి చేశారు.

ఇదీచదవండి

గంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. పట్టణంలోని పండ‌రీపురంకు చెందిన రేష‌న్ డీల‌ర్​తో పాటు.. పాటిమీద ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి వైరస్ బారిన పడి కన్నుమూశారు. వారి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు బంధువులు, కుటుంబ స‌భ్యులెవరూ ముందుకు రాక‌పోవ‌డంతో పురపాలక సిబ్బంది చివరి తంతు పూర్తి చేశారు.

ఇదీచదవండి

భయమెరుగక వైద్యం అందిస్తూ.. కరోనా బాధితులకు ప్రాణం పోస్తూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.