ETV Bharat / state

తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - గుంటూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

రాజధాని ప్రాంతంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 330 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Apr 25, 2021, 8:22 PM IST

రాజధాని ప్రాంతంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ఆలపాటి నరసింహరావు, ఆయన కుమారుడు నాగేశ్వరరావు కారులో 330 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నారని.. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు. గతంలోనూ వీరు మద్యం విక్రయించిననట్లు కేసులున్నాయని సీఐ తెలిపారు.

రాజధాని ప్రాంతంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తుళ్లూరు మండలం అనంతవరానికి చెందిన ఆలపాటి నరసింహరావు, ఆయన కుమారుడు నాగేశ్వరరావు కారులో 330 మద్యం సీసాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నారని.. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు. గతంలోనూ వీరు మద్యం విక్రయించిననట్లు కేసులున్నాయని సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం.. కొత్తగా 12,634 కేసులు, 69 మరణాలు

100కుపైగా పోస్టులు తొలగించిన ట్విట్టర్, ఫేస్​బుక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.