గుంటూరు జిల్లాలో జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పొలం పనులు చేస్తూండగా పిడుగుపడి షేక్ నషీత్(12) మృతి చెందాడు. శావల్యపురం మండలం వేల్పూర గ్రామంలో పిడుగుపడి చెట్టు కింద ఉన్న తలమల సువార్త అనే మహిళ మృతి చెందింది.
ఇది చదవండి జిల్లాలో మరో 76 కరోనా పాజిటివ్ కేసులు.. 1111 కు పెరిగిన బాధితులు
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
పిడుగులు పడి ఇద్దరు మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలంలో చోటుచేసుకుంది.
జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి
గుంటూరు జిల్లాలో జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పొలం పనులు చేస్తూండగా పిడుగుపడి షేక్ నషీత్(12) మృతి చెందాడు. శావల్యపురం మండలం వేల్పూర గ్రామంలో పిడుగుపడి చెట్టు కింద ఉన్న తలమల సువార్త అనే మహిళ మృతి చెందింది.
ఇది చదవండి జిల్లాలో మరో 76 కరోనా పాజిటివ్ కేసులు.. 1111 కు పెరిగిన బాధితులు