ETV Bharat / state

జగన్​వి​ లాలూచీ రాజకీయాలు: తెదేపా ఎమ్మెల్యేలు

వైకాపా పాలనపై తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​ దుయ్యబట్టారు.

author img

By

Published : Aug 2, 2019, 12:15 PM IST

మీడియా సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​
మీడియా సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే తప్ప... జరిగిన మేలు ఏమీ లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో పరమాన్నం పెడతాం.. ఇప్పుడు పస్తులు ఉండండి అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ నుంచి సాయం పొందినందుకే జగన్‌ ఇప్పుడు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష వద్దని కేంద్రం రెండుసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ దుయ్యబట్టారు. గతంలో వైఎస్ ఇలాగే సమీక్షల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

మీడియా సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్​, మద్దాలి గిరిధర్​

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే తప్ప... జరిగిన మేలు ఏమీ లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో పరమాన్నం పెడతాం.. ఇప్పుడు పస్తులు ఉండండి అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ నుంచి సాయం పొందినందుకే జగన్‌ ఇప్పుడు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష వద్దని కేంద్రం రెండుసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ దుయ్యబట్టారు. గతంలో వైఎస్ ఇలాగే సమీక్షల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇదీ చదవండి

నిన్నటివరకు వెలవెల.. నేడు జలకళ

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం..
కోసురు కృష్ణ మూర్తి, సెల్.9299999511..

కృష్ణా జిల్లా, అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటిఎం లలో చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కాటూరి వెంకటేష్ నుండి రూ.25,200 లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మరియు సూరగాని సీతారామయ్య తండ్రి విరభద్రయ్య , కొల్లపూడి గ్రామం, మాటూరు మండలం, ప్రకాశం జిల్లా ఇతని నుండి రూ.25,000/- లు స్వాధీనం చేసుకున్నట్లు అవనిగడ్డ dsp v. పోతురాజు తెలిపారు.
ఇరువురిపై cr.no.110/19 మరియు 112/19 కేసులలో ముద్దాయిలుగా గుర్తించటం జరిగింది అని తెలిపారు.
ఇదే విధంగా నాగాయలంక, చల్లపల్లి, మచిలీపట్నం కేసులలో ముద్దాయిలుగా గుర్తించి నట్లు dsp తెలిపారు







Body:atm దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు


Conclusion:atm దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.