ETV Bharat / state

'స్వచ్ఛ గుంటూరు'లో భాగంగా రోడ్లు ఊడ్చిన ఎంపీ, కలెక్టర్

author img

By

Published : Dec 21, 2020, 10:42 AM IST

'స్వచ్ఛ గుంటూరు'లో భాగంగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​కుమార్‌, ఎంపీ అయోధ్యరామిరెడ్డి రోడ్లు ఊడ్చారు. మార్కెట్‌ పరిసరాలను శుభ్రం చేశారు. మార్కెట్ సిబ్బందికి అవగహన కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

swachh guntur
swachh guntur

గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌ పరిసరాలను.. ఎంపీ అయోధ్యరామిరెడ్డితో కలిసి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శుభ్రం చేశారు. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా.. నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పలుచోట్ల రోడ్లు ఊడ్చారు. స్వచ్ఛ నగరాల పోటీల్లో గుంటూరును మెరుగైన స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.

గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌ పరిసరాలను.. ఎంపీ అయోధ్యరామిరెడ్డితో కలిసి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శుభ్రం చేశారు. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా.. నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పలుచోట్ల రోడ్లు ఊడ్చారు. స్వచ్ఛ నగరాల పోటీల్లో గుంటూరును మెరుగైన స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: కొత్తరకం కరోనాపై ప్రపంచ దేశాల కలవరం!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.