ETV Bharat / state

ఓటింగ్ కేంద్రానికి వచ్చిన గల్లా.. అడ్డుకున్న వైకాపా

రీపోలింగ్​ జరుగుతున్న కేంద్రాన్ని ఎంపీ గల్లా జయదేవ్​ పరిశీలించారు. అయితే పసుపు రంగు కండువాతో రావటంతో వైకాపా నేతలు అడ్డుకున్నారు.

author img

By

Published : May 6, 2019, 5:11 PM IST

galla
గుంటూరు పశ్చిమ ఓటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన గల్లా

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ గల్లా జయదేవ్ రీపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పసుపు రంగు కండువాతో వెళ్లేందుకు వైకాపా నేతలు అభ్యంతరం తెలిపారు. కండువాపై ఎలాంటి పార్టీ గుర్తు లేకపోవడంతో.. గల్లాను ఎన్నికల అధికారులు అనుమతించారు.

గుంటూరు పశ్చిమ ఓటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన గల్లా

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ గల్లా జయదేవ్ రీపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పసుపు రంగు కండువాతో వెళ్లేందుకు వైకాపా నేతలు అభ్యంతరం తెలిపారు. కండువాపై ఎలాంటి పార్టీ గుర్తు లేకపోవడంతో.. గల్లాను ఎన్నికల అధికారులు అనుమతించారు.

Intro:222


Body:666


Conclusion:మృతుడు దృశ్యం వాట్సాప్ లో పంపడమైనది

కడప జిల్లా బద్వేలులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు . ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి షరీఫ్ గా గుర్తించారు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్ళింది దీనిని జీర్ణించుకోలేని అతను ఆత్మహత్య పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.