ETV Bharat / state

గుంటూరు నుంచి స్వస్థలాలకు వలస కూలీలు

గుంటూరులో చిక్కుకుపోయిన రాజస్థాన్ వలస కూలీలు... స్థానిక భాజపా నాయకుల చొరవతో స్వస్థలాలకు వెళ్లారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో వారిని సొంత ప్రాంతాలకు తరలించారు.

author img

By

Published : Jun 7, 2020, 7:53 AM IST

స్వస్థలాలకు రాజస్థాన్ వలస కూలీలు
స్వస్థలాలకు రాజస్థాన్ వలస కూలీలు

లాక్​డౌన్ కారణంగా రాజస్థాన్​కు చెందిన వలస కూలీలు గుంటూరులో చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు స్థానిక భాజపా నాయకులు చొరవ చూపారు. రాజస్థాన్‌లోని భాజపా ఎమ్మెల్యేలతో మాట్లాడి కార్మికులను తరలించారు. ఆ రాష్ట్రంలోని పాలీ ప్రాంత భాజపా ఎమ్మెల్యే జ్ఞానచంద్‌ రెండు ఆర్టీసీ బస్సులను గుంటూరుకు పంపారు. ఆ బస్సుల్లో రాజస్థాన్‌ వలస కార్మికులు సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. మార్గమధ్యలో వారికి అవసరమైన భోజనం, తదదితర ఏర్పాట్లను గుంటూరు నగర భాజపా నాయకులు సమకూర్చారు.

లాక్​డౌన్ కారణంగా రాజస్థాన్​కు చెందిన వలస కూలీలు గుంటూరులో చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు స్థానిక భాజపా నాయకులు చొరవ చూపారు. రాజస్థాన్‌లోని భాజపా ఎమ్మెల్యేలతో మాట్లాడి కార్మికులను తరలించారు. ఆ రాష్ట్రంలోని పాలీ ప్రాంత భాజపా ఎమ్మెల్యే జ్ఞానచంద్‌ రెండు ఆర్టీసీ బస్సులను గుంటూరుకు పంపారు. ఆ బస్సుల్లో రాజస్థాన్‌ వలస కార్మికులు సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. మార్గమధ్యలో వారికి అవసరమైన భోజనం, తదదితర ఏర్పాట్లను గుంటూరు నగర భాజపా నాయకులు సమకూర్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.