ETV Bharat / state

గుంటూరులో సైకో వీరంగం..మహిళలపై దాడికి యత్నం

author img

By

Published : Oct 1, 2019, 6:09 PM IST

గుంటూరు బస్ స్టాండ్ వద్ద సైకో వీరంగం సృష్టించాడు. మహిళలపై దాడికి యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వటంతో అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలో సైకో వీరంగం
గుంటూరు జిల్లాలో సైకో వీరంగం

గుంటూరు బస్ స్టాండ్ వద్ద సైకో హల్​చల్​ చేశాడు. మహిళలపై దాడికి యత్నించాడు. చుట్టుపక్కన ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కూడా సైకో దాడికి ప్రయత్నించాడు. అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై గాయాలతో ఉన్న అతనికి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని ప్రార్థించా: గవర్నర్

గుంటూరు జిల్లాలో సైకో వీరంగం

గుంటూరు బస్ స్టాండ్ వద్ద సైకో హల్​చల్​ చేశాడు. మహిళలపై దాడికి యత్నించాడు. చుట్టుపక్కన ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కూడా సైకో దాడికి ప్రయత్నించాడు. అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై గాయాలతో ఉన్న అతనికి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని ప్రార్థించా: గవర్నర్

Intro:ap_knl_14_01_ulli_west_ab_ap10056
కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో ఉల్లి సరుకు కుల్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరు రోజులు అయినా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఉల్లి నాణ్యత తగ్గి రేటు రాక నష్టపోతున్నమన్నారు. ప్రతిరోజూ వేలం రావాలని రైతులు కోరుతున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటను దిబ్బలో వెయ్యాలంటే కన్నీరు వస్తోందని రైతన్న ఆవేదన చెందుతున్నారు.
బైట్. ఉల్లి రైతు


Body:ap_knl_14_01_ulli_west_ab_ap10056


Conclusion:ap_knl_14_01_ulli_west_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.