ETV Bharat / state

ఎస్​బీఐ చోరీ కేసులో సీసీ పుటేజ్ పరిశీలన - నడికుడ ఎస్​బీఐలో చోరి

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ఎస్​బీఐ చోరీ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించి అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.

police check the cc footage over sbi robbery
ఎస్​బీఐ చోరీ కేసులో సీసీ పుటేజ్ పరిశీలన
author img

By

Published : Nov 22, 2020, 6:57 PM IST

Updated : Nov 22, 2020, 7:42 PM IST

ఎస్​బీఐ చోరీ కేసులో సీసీ పుటేజ్ పరిశీలన

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని ఎస్​బీఐలో శనివారం చోరి జరిగిన సంగతి తెలిసిందే. దుండుగులు రూ.85 లక్షలను అపహరించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. 5 బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంలో సీసీ కెమెరా ఫుటేజ్​ను పరిశీలించారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు కెమరాకు చిక్కారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఎస్​బీఐ చోరీ కేసులో సీసీ పుటేజ్ పరిశీలన

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని ఎస్​బీఐలో శనివారం చోరి జరిగిన సంగతి తెలిసిందే. దుండుగులు రూ.85 లక్షలను అపహరించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. 5 బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంలో సీసీ కెమెరా ఫుటేజ్​ను పరిశీలించారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు కెమరాకు చిక్కారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి

ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆరోపణల్లో వాస్తవం లేదు: విజయవాడ సీపీ

Last Updated : Nov 22, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.