ETV Bharat / state

నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం

author img

By

Published : Oct 7, 2020, 8:29 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రహదారి మధ్యలో ఓ వాహనం నిలిచిపోయింది. ఫలితంగా ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

people face problems with  stopped vehicle on the road at pratthipadu guntur district
నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని గుంటూరు ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనం నిలిచిపోయింది. విజయవాడ నుంచి చీరాల వెళ్తున్న ఆ వాహనం... ప్రత్తిపాడులో మరమ్మతులకు గురైంది. ఫలితంగా ఆరు గంటల పాటు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని గుంటూరు ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనం నిలిచిపోయింది. విజయవాడ నుంచి చీరాల వెళ్తున్న ఆ వాహనం... ప్రత్తిపాడులో మరమ్మతులకు గురైంది. ఫలితంగా ఆరు గంటల పాటు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీచదవండి.

ఏపీ ప్రభుత్వ డిమాండ్లపై ఆలోచిస్తాం: కేంద్ర ఆర్థికమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.