ETV Bharat / state

కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని జీజీహెచ్​లో నిరసన

author img

By

Published : Jun 14, 2021, 4:47 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు జీజీహెచ్​లో కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది నిరసన చేపట్టారు. కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్న తమను.. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధిక సమ్మేకు దిగుతామని హెచ్చరించారు.

nursing staff agitation
కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని జీజీహెచ్​లో నిరసన

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు జీజీహెచ్​లో కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్న తమను.. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కొవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి రూ.50 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాలన్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఈ నెల 28న నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు జీజీహెచ్​లో కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్న తమను.. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కొవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి రూ.50 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాలన్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఈ నెల 28న నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: తాడిపత్రిలో విషాదం.. తల్లీకుమార్తెలు బలవన్మరణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.