ETV Bharat / state

రాష్ట్రంలో బీఆర్ఎ​స్​కి వైసీపీ తప్ప ఎవ్వరూ మద్దతివ్వరు: తెనాలి శ్రావణ్‌కుమార్

author img

By

Published : Jan 17, 2023, 3:49 PM IST

Tenali Shravan kumar: ఆంధ్రులను తిట్టిన కేసీఆర్ పంచన చేరారంటే ఆయన ఎంతటి అవకాశవాదో... వైసీపీ వాళ్లు అంతే అవకాశవాదులని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమ గీతం పాడటమే నందమూరి తారకరామారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Tenali Shravankumar
రాష్ట్రంలో బీఆర్ఎ​స్​కి వైసీపీ తప్ప ఎవ్వరూ మద్దతివ్వరు: తెనాలి శ్రావణ్‌కుమార్
రాష్ట్రంలో బీఆర్ఎ​స్​కి వైసీపీ తప్ప ఎవ్వరూ మద్దతివ్వరు: తెనాలి శ్రావణ్‌కుమార్

Tenali Shravankumar: రాష్ట్రంలో వైసీపీ పాలనకు చమర గీతం పాడటమే నందమూరి తారకరామారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌ పంచన చేరారంటే.. ఆయనెంత అవకాశవాదో వైసీపీ వాళ్లూ అంతే అవకాశవాదులన్నారు. రాజకీయాల్లో ఎవరు, ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండవచ్చు కానీ ఆంధ్రులను ద్వేషించే కేసీఆర్‌ పక్కన చేరడమంటే వారే ఆలోచించుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బీఆర్ఎ​స్​కి వైసీపీ తప్ప ఎవ్వరూ మద్దతివ్వరని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గుంటూరు టీడీపీ కార్యాలయంలో సభ. రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్రా వాళ్లే కారణమని తిట్టిన కేసీఆర్‌ పంచన చేరారంటే... ఆయనెంత అవకాశవాదో వీళ్లు కూడా అంతే అవకాశవాదులు. రాజకీయాల్లో ఎవరు, ఏ రాజకీయ పార్టీలో అయిన ఉండవచ్చు కానీ కేసీఆర్‌ మనస్థత్వం ఇంకా మారలేదు ఈ రోజుకి కూడా ఆంధ్రా వాళ్ల మీద ద్వేషం పోలేదు... అలాంటిది ఆయన పక్కన చేరడమంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.. రాష్ట్రంలో వైసీపీ పాలనకు చమర గీతం పాడటమే నందమూరి తారకరామారావుకు ఇచ్చే ఘనమై నివాళి.- : తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు

ఇవీ చదవండి:

రాష్ట్రంలో బీఆర్ఎ​స్​కి వైసీపీ తప్ప ఎవ్వరూ మద్దతివ్వరు: తెనాలి శ్రావణ్‌కుమార్

Tenali Shravankumar: రాష్ట్రంలో వైసీపీ పాలనకు చమర గీతం పాడటమే నందమూరి తారకరామారావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌ పంచన చేరారంటే.. ఆయనెంత అవకాశవాదో వైసీపీ వాళ్లూ అంతే అవకాశవాదులన్నారు. రాజకీయాల్లో ఎవరు, ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండవచ్చు కానీ ఆంధ్రులను ద్వేషించే కేసీఆర్‌ పక్కన చేరడమంటే వారే ఆలోచించుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బీఆర్ఎ​స్​కి వైసీపీ తప్ప ఎవ్వరూ మద్దతివ్వరని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గుంటూరు టీడీపీ కార్యాలయంలో సభ. రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్రా వాళ్లే కారణమని తిట్టిన కేసీఆర్‌ పంచన చేరారంటే... ఆయనెంత అవకాశవాదో వీళ్లు కూడా అంతే అవకాశవాదులు. రాజకీయాల్లో ఎవరు, ఏ రాజకీయ పార్టీలో అయిన ఉండవచ్చు కానీ కేసీఆర్‌ మనస్థత్వం ఇంకా మారలేదు ఈ రోజుకి కూడా ఆంధ్రా వాళ్ల మీద ద్వేషం పోలేదు... అలాంటిది ఆయన పక్కన చేరడమంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.. రాష్ట్రంలో వైసీపీ పాలనకు చమర గీతం పాడటమే నందమూరి తారకరామారావుకు ఇచ్చే ఘనమై నివాళి.- : తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.