ETV Bharat / state

Nakka anandbabu: కరోనా మరణాల్లో ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: నక్కా ఆనంద్‌బాబు

author img

By

Published : Jun 15, 2021, 3:36 PM IST

కరోనా తీవ్రతను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. కొవిడ్ మరణాల్లో.. ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు.

nakka anandbabu fires on ycp over corona deaths
కరోనా మరణాల్లో ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: నక్కా ఆనంద్‌బాబు


కరోనా తీవ్రతను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. పక్కదారి పట్టిస్తూ వచ్చిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. కొవిడ్ మరణాల్లో.. ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు. మే నెలలో లక్ష 30వేల మందికిపైగా చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ గణంకాలు చెప్తుంటే.. అందులో 10శాతమైనా అధికారికంగా ప్రకటించలేదన్నారు. గ్రామాల వారీగా లెక్కలు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

ఇదీ చదవండి:


కరోనా తీవ్రతను మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. పక్కదారి పట్టిస్తూ వచ్చిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. కొవిడ్ మరణాల్లో.. ప్రభుత్వ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు. మే నెలలో లక్ష 30వేల మందికిపైగా చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ గణంకాలు చెప్తుంటే.. అందులో 10శాతమైనా అధికారికంగా ప్రకటించలేదన్నారు. గ్రామాల వారీగా లెక్కలు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

ఇదీ చదవండి:

mansas trust:హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తాం: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.