హజారివారివీధిలో కళ్యాణచక్రవర్తి అనే వ్యక్తి కొన్నేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అవసరం నిమిత్తం వచ్చిన వారి నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేశాడు. అతని అనుచరుడు శేఖర్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. గుంటూరులోని నెహ్రూనగర్కు చెందిన దుర్గా ప్రసాద్ ఈ వ్యాపారి వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారి కళ్యాణ చక్రవర్తి, అతని అనుచరుడు శేఖర్ను అరెస్టు చేశాం. భయపడకుండా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
-సుప్రజ, డీఎస్పీ, గుంటూరు తూర్పు
ఇదీ చదవండి: బార్ల యజమానులకు హైకోర్ట్లో చుక్కెదురు