ETV Bharat / state

సీఎం జగన్​కు డొక్కా మాణిక్య వరప్రసాద్ కృతజ్ఞతలు - సీఎం జగన్​ను కలిసిన డొక్కా వార్తలు

తనకు వైకాపా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్​కు డొక్కా మాణిక్య వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

mlc dokka manikya varaprasad meets cm jagan
సీఎం జగన్​ను కలిసిన ఎమ్మెల్సీ డొక్కా
author img

By

Published : Jul 1, 2020, 9:52 AM IST

వైకాపా ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అంబటి రాంబాబు ఉన్నారు.

ఇవీ చదవండి...

వైకాపా ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అంబటి రాంబాబు ఉన్నారు.

ఇవీ చదవండి...

ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది చేతివాటం.. నలుగురిపై వేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.