ETV Bharat / state

'కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి' - lodela siva prasad reddy

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వైకాపా నేత అంబటి రాంబాబు కోరారు. కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: అంబటి రాంబాబు
author img

By

Published : Sep 16, 2019, 6:17 PM IST

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: అంబటి రాంబాబు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ స్పీకర్ మృతిపై వస్తున్న వదంతులపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి-'ప్రభుత్వ వేధింపులే.. కోడెల మరణానికి కారణం'

కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: అంబటి రాంబాబు

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ స్పీకర్ మృతిపై వస్తున్న వదంతులపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి-'ప్రభుత్వ వేధింపులే.. కోడెల మరణానికి కారణం'

Intro:AP_RJY_96_16_CM_JAGANMOHAN REDDY_VISITING_DEAD_BODYS_AVB_AP10166
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద బోటు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొచ్చి మృతదేహాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించారు.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.