ETV Bharat / state

ఆటో,ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..డ్రైవర్ మృతి - loryy accident in guntur dst

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొలకంపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి ఆటో,రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు.

lorry accident in guntur dst thadepalli driver died
lorry accident in guntur dst thadepalli driver died
author img

By

Published : Aug 10, 2020, 12:01 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొలకంపాడు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఆటో, రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న లారీ చెట్టును ఢీకొంది. లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతర వాహనాల్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొలకంపాడు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఆటో, రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న లారీ చెట్టును ఢీకొంది. లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతర వాహనాల్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి

ఆర్థిక ఇబ్బందులతో గోదావరిలో దూకిన పురోహితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.