ETV Bharat / state

ఇక క్షిపణుల ఎగుమతిపై  దృష్టి : డీఆర్​డీఓ ఛైర్మన్

author img

By

Published : Sep 13, 2019, 3:06 PM IST

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు అందిస్తున్న రక్షణపరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్​డీఓ ఇక క్షిపణులు ఎగుమతులపై దృష్టి సారించనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేస్తామని డీఆర్​డీఓ ఛైర్మన్ సతీష్​రెడ్డి స్పష్టం చేశారు. మూడోతరం క్షిపణుల అభివృద్ధిని చేపడుతున్నామని చెబుతున్న డీఆర్​డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ఈటీవీ భారత్ ముఖాముఖి....

త్వరలోనే భారత్ అమ్ములపొదిలోకి మూడోతరం క్షిపణులు:డీఆర్​డీఓ ఛైర్మన్

మూడోతరం క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్​డీఓ.. త్వరలోనే వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే తేలికపాటి ట్యాంకు విధ్వంసక క్షిపణులను డీఆర్​డీఓ కర్నూలులోని ఓర్వకల్లు వద్ద రెండు రోజుల కిందటే పరీక్షించింది. వీటితో పాటు.. మిగిలిన క్షిపణుల ఉత్పత్తి పెంచి ఎగుమతులపై దృష్టి సారిస్తామని డీఆర్​డీఓ సతీష్​రెడ్డి తెలిపారు.

మూడోతరం క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్​డీఓ.. త్వరలోనే వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే తేలికపాటి ట్యాంకు విధ్వంసక క్షిపణులను డీఆర్​డీఓ కర్నూలులోని ఓర్వకల్లు వద్ద రెండు రోజుల కిందటే పరీక్షించింది. వీటితో పాటు.. మిగిలిన క్షిపణుల ఉత్పత్తి పెంచి ఎగుమతులపై దృష్టి సారిస్తామని డీఆర్​డీఓ సతీష్​రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : ఓర్వకల్లు నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం

Intro:AP_NLR_03_13_SOMIREDDY_POLICE_STESATION_RAJA_AV_AP10134
anc
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో వచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇమిడే పల్లి భూవివాదంలో సోమిరెడ్డి పై ఆగస్టులో కేసు నమోదైంది. కేసు విచారణ నిమిత్తం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. పోలీసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. ఇది తెలుసుకున్న టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్దకు కు చేరుకున్నారు.


Body:సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.