మూడోతరం క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓ.. త్వరలోనే వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే తేలికపాటి ట్యాంకు విధ్వంసక క్షిపణులను డీఆర్డీఓ కర్నూలులోని ఓర్వకల్లు వద్ద రెండు రోజుల కిందటే పరీక్షించింది. వీటితో పాటు.. మిగిలిన క్షిపణుల ఉత్పత్తి పెంచి ఎగుమతులపై దృష్టి సారిస్తామని డీఆర్డీఓ సతీష్రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి : ఓర్వకల్లు నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం