ETV Bharat / state

జీజీహెచ్ లో కొవిడ్ సెంటర్ పరిశీలించిన జేసీ

author img

By

Published : Sep 30, 2020, 8:34 AM IST

జేసీ పి.ప్రశాంతి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని కొవిడ్-‌19 ఐసీయూ వార్డును పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి వార్డులకు సరఫరా చేసే పైపులైన్‌ ఏర్పాటు పనులపై అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

jc visited guntur government hospital
జీజీహెచ్ లో కొవిడ్ సెంటర్ పరిశీలించిన జేసీ

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని కొవిడ్-‌19 ఐసీయూ వార్డును జేసీ పి.ప్రశాంతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులోకి పాజిటివ్‌ వ్యక్తుల సహాయకులను అనుమతించటం పట్ల అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాజిటివ్‌ వ్యక్తుల వార్డుల్లోకి ఎవరిని అనుమతించ వద్దని వైద్యులకు సూచించారు. పేషెంట్ల కేస్‌ షీట్లను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి వార్డులకు సరఫరా చేసే పైపులైన్‌ ఏర్పాటు పనులను పరిశీలించారు.

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని కొవిడ్-‌19 ఐసీయూ వార్డును జేసీ పి.ప్రశాంతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులోకి పాజిటివ్‌ వ్యక్తుల సహాయకులను అనుమతించటం పట్ల అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాజిటివ్‌ వ్యక్తుల వార్డుల్లోకి ఎవరిని అనుమతించ వద్దని వైద్యులకు సూచించారు. పేషెంట్ల కేస్‌ షీట్లను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి వార్డులకు సరఫరా చేసే పైపులైన్‌ ఏర్పాటు పనులను పరిశీలించారు.

ఇవీ చూడండి...

నన్నపనేనికి రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్ పర్సన్​ పరామర్శ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.