ETV Bharat / state

"అమరావతి విషయంలో జగన్ తీరు సరికాదు"

అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ తీరు సరికాదని శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

author img

By

Published : Aug 8, 2019, 8:24 PM IST

.మాజీ సభాపతి కోడెల
.మాజీ సభాపతి కోడెల

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పట్లో మంజూరు చేయద్దని స్వయంగా ముఖ్యమంత్రే... ప్రధానికి చెప్పడం బాధాకరమని ఉప సభాపతి, తెదేపా సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలు కోస్తా, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని కానీ.. దాన్ని పూర్తిచేసే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేనట్టు ఉందన్నారు. నీటి విషయంలో జగన్ అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఆగస్టు రెండోవారం అయినప్పటికీ ఇంతవరకు రైతులకు యాక్షన్ ప్లాన్ విడుదల చేయకపోవడాన్ని కోడెల తప్పుపట్టారు.

ఇదీ చదవండి:విద్యా ప్రక్షాళనపై ప్రముఖ విద్యావేత్తలు ముఖాముఖి

.మాజీ సభాపతి కోడెల

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పట్లో మంజూరు చేయద్దని స్వయంగా ముఖ్యమంత్రే... ప్రధానికి చెప్పడం బాధాకరమని ఉప సభాపతి, తెదేపా సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలు కోస్తా, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని కానీ.. దాన్ని పూర్తిచేసే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేనట్టు ఉందన్నారు. నీటి విషయంలో జగన్ అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఆగస్టు రెండోవారం అయినప్పటికీ ఇంతవరకు రైతులకు యాక్షన్ ప్లాన్ విడుదల చేయకపోవడాన్ని కోడెల తప్పుపట్టారు.

ఇదీ చదవండి:విద్యా ప్రక్షాళనపై ప్రముఖ విద్యావేత్తలు ముఖాముఖి

Intro:ap_vja_44_08_valanirla_traing_jc_atent_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు........ గ్రామీణ ప్రాంతాల్లోని వాలంటీర్లకు శిక్షణ తరగతులు లో భాగంగా జల సంరక్షణ కొద్దిగా నీటిని వినియోగించడం అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందని అని జన శక్తి అభియాన్ పై ఎంపీడీవో పార్థసారథి అన్నారు కృష్ణా జిల్లా ముసునూరు మండలం ముసునూరు లో లో నేడు వాలంటీర్లకు శిక్షణ తరగతులు లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి సక్రమంగా అందేలా చూడటం తో పాటుగా నీటిని సంరక్షించడం పొదుపుగా వినియోగించడం వంటి విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు మండలంలో 300 మంది వాలంటీర్లు నియామకం జరగా రెండు దశల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో లో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్ ఐఏఎస్ అధికారులు బి శ్రీనివాస్ వివేక్ హోమర్ కలబంద మండల తాసిల్దార్ ఎంపీడీవో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు బైట్స్. 1) పార్థసారథి ముసునూరు ఎంపీడీవో. ( కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ముసునూరు మండలం లో విద్యా వాలంటీర్ల శిక్షణ తరగతులు


Conclusion:ముసునూరు మండలం లో విద్యా వాలంటీర్లు శిక్షణ తరగతులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.