ETV Bharat / state

భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం

author img

By

Published : Jan 14, 2020, 7:40 PM IST

అమరాతి రాజధానికి వ్యతిరేకంగా ఇచ్చిన ప్రభుత్వ నివేదికలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు జేేఏసీ నేతలు. 16రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు.

భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం
భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం
భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ సెంటర్​లో జేఏసీ ఆధ్వర్యంలో 'మన రాజధాని అమరావతి' అనే నినాదంతో ర్యాలీ చేశారు. నిరసన దీక్షలో భాగంగా... ప్రభుత్వ నివేదికలను భోగి మంటల్లో వేసి కాల్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెదేపా నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. అందరికి మంచి జరగాలని సంక్రాంతి పండుగను... చాలా బాధగా జరుపుకుంటుమన్నారు. మంటల్లో కమిటీల నివేదికల ప్రతులు తగలబెట్టిన వాళ్లు... ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.

భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్​ సెంటర్​లో జేఏసీ ఆధ్వర్యంలో 'మన రాజధాని అమరావతి' అనే నినాదంతో ర్యాలీ చేశారు. నిరసన దీక్షలో భాగంగా... ప్రభుత్వ నివేదికలను భోగి మంటల్లో వేసి కాల్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెదేపా నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. అందరికి మంచి జరగాలని సంక్రాంతి పండుగను... చాలా బాధగా జరుపుకుంటుమన్నారు. మంటల్లో కమిటీల నివేదికల ప్రతులు తగలబెట్టిన వాళ్లు... ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి

నిరసన వీడని అమరావతి... భోగి మంటల్లో కమిటీ ప్రతులు

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:మన రాజధాని అమరావతి అనే నినాదంతో తెనాలి మార్కెట్ సెంటర్లో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో గత 16 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షలకు భాగంగా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు మంటలు వేసి మంటల్లో ప్రభుత్వ అ నివేదికలు తగల పెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తెదేపా నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మన అందరికీ మంచి జరగాలని ఈ సంక్రాంతి చాలా బాధగా జరుపుకుంటున్నామని సంక్రాంతి భోగి మంటల్లో కమిటీల నివేదికలను తగలబెట్టాలని ప్రభుత్వానికి కనువిప్పు కలిగి మంచి జరగాలని కోరుకుంటున్నాము

బైట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాజీ మంత్రి తెదేపా


Conclusion:గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో 16 రోజులుగా జరుగుతున్న నిరసన దీక్షలకు మద్దతుగా భోగిమంటల్లో ప్రభుత్వానిదే నివేదికలు తగలబెట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.