ETV Bharat / state

400 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : Aug 20, 2020, 9:18 PM IST

గుంటూరు జిల్లాలోని దైద, బట్ట్రూవారిపాలెంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 400 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు చేసి.. వీటిని స్వాధీనం చేసుకున్నారు.

illegal telangana wine seize in guntur district
400 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా గురజాల మండలం దైద, బట్రూవారిపాలెం గ్రామాల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఐ దేవర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు.

తెలంగాణకు చెందిన 400 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లులో 160 మద్యం సీసాలు సీజ్ చేశారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా గురజాల మండలం దైద, బట్రూవారిపాలెం గ్రామాల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఐ దేవర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు.

తెలంగాణకు చెందిన 400 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లులో 160 మద్యం సీసాలు సీజ్ చేశారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

మంత్రి పేరుతో బెదిరింపులు.. అకౌంటెంట్​ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.