ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత.. 1620 సీసాలు స్వాధీనం

author img

By

Published : Sep 30, 2020, 6:50 PM IST

నిబంధలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1620 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరులో అక్రమ మద్యం పట్టివేత
గుంటూరులో అక్రమ మద్యం పట్టివేత

తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తీసుకువచ్చిన 1620 మద్యం సీసాలను పట్టుకున్నట్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు.

నిందితుడు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిషేధిత వస్తువులు అక్రమంగా తరలిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తీసుకువచ్చిన 1620 మద్యం సీసాలను పట్టుకున్నట్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు.

నిందితుడు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిషేధిత వస్తువులు అక్రమంగా తరలిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

లాటరీ ఆశ చూపి..రూ. 21 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.