ETV Bharat / state

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు - pidiguralla

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణ పోలీసుస్టేషన్​ను ఆయన సందర్శించారు.

గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు
author img

By

Published : May 26, 2019, 11:12 PM IST

గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్​బాబు హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘర్షనల్లో గొడవపెట్టుకున్న ఇరువర్గాలతో మాట్లాడిన ఆయన వారికి సర్ది చెప్పారు. అల్లర్లు జరుగుతాయని ఊహించిన గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకనుంచి అల్లర్లు జరగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఉత్తమంగా విధులు నిర్వర్తించిన సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలను, సిబ్బందిని అభినందించారు.

గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు

ఇదీ చదవండి...: మా సమావేశం అద్భుతం.. అందిస్తా సహకారం: మోదీ

గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్​బాబు హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘర్షనల్లో గొడవపెట్టుకున్న ఇరువర్గాలతో మాట్లాడిన ఆయన వారికి సర్ది చెప్పారు. అల్లర్లు జరుగుతాయని ఊహించిన గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకనుంచి అల్లర్లు జరగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఉత్తమంగా విధులు నిర్వర్తించిన సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలను, సిబ్బందిని అభినందించారు.

గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు

ఇదీ చదవండి...: మా సమావేశం అద్భుతం.. అందిస్తా సహకారం: మోదీ

New Delhi, May 24 (ANI): In a horrendous incident, a man was shot at by unknown miscreants in New Delhi's Jahangirpuri area. He has been admitted to the hospital. Further investigation is underway. More details are awaited.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.