ETV Bharat / state

సీఎం మొండివైఖరి నశించాలని మేడికొండూరులో రైతుల ధర్నా - formers protest on cm 3 capitals in andhrapradesh state

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సీఎం మూడు రాజధానుల ఆలోచనను వ్యతిరేకిస్తూ ఆయన మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు.

formers protest on cm 3 capitals
సీఎం మొండివైఖరి నశించాలని మేడికొండూరులో రైతులు ధర్నా
author img

By

Published : Dec 23, 2019, 5:37 PM IST

సీఎం మొండివైఖరి నశించాలని మేడికొండూరులో రైతులు ధర్నా

సీఎం మూడు రాజధానుల ఆలోచనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సీఎం మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. మూడు రాజధానుల మాట వెనక్కి తీసుకోవాలన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నారు. రాజధాని తరలించే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా అర్పించి రాజధానిని కాపాడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు.

సీఎం మొండివైఖరి నశించాలని మేడికొండూరులో రైతులు ధర్నా

సీఎం మూడు రాజధానుల ఆలోచనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సీఎం మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. మూడు రాజధానుల మాట వెనక్కి తీసుకోవాలన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నారు. రాజధాని తరలించే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా అర్పించి రాజధానిని కాపాడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు.

ఇవీ చూడండి...

పోరాటం ఉద్ధృతం.. అరగుండు, అర మీసంతో నిరసనలు

Intro:tadikonda


Body:సీఎం మొండివైఖరి నశించాలని మేడికొండూరు మండలం రైతులు అన్నారు మూడు రాజధాని మాట వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు రాజధాని మాట వెనక్కి తీసుకోవాలన్నారు రాజధాని అమరావతి లో నే అంతా ఉండాలన్నారు రాజధాని తరలించే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా అర్పిస్తాం రాజధాని కాపాడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు తుగ్లక్ పాలన నశించాలని అన్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు రాజధాని మార్చే విషయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మేడికొండూరు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు


Conclusion:7702888840

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.