ETV Bharat / state

ఆహార పంపిణీ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్​ ఆహారం పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించారు. పేదలందరికి నిత్యావసర వస్తువులు అందించేందుకు తమ వంతు కృషి చేయాలని దాతలకు పిలుపునిచ్చారు.

author img

By

Published : Apr 4, 2020, 10:16 AM IST

food vehicle opened by guntur west mla
గుంటూరులో ఆహార పంపిణీ వాహనం ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూచించారు. లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు దొరక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వారికి కూరగాయలు పంపిణీ చేశామన్నారు. నగరంపాలెం రెడ్డి కాలేజీ వారు ఏర్పాటు చేసిన ఆహారం పంపిణీ చేసే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఇదీ చదవండి :

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూచించారు. లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు దొరక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వారికి కూరగాయలు పంపిణీ చేశామన్నారు. నగరంపాలెం రెడ్డి కాలేజీ వారు ఏర్పాటు చేసిన ఆహారం పంపిణీ చేసే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఇదీ చదవండి :

కడప జిల్లాలో రెడ్​జోన్​, బఫర్​ జోన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.