ETV Bharat / state

లంక గ్రామాల్లో వరద.. అధికారుల అప్రమత్తం

కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు గుంటూరు జిల్లా లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

author img

By

Published : Aug 14, 2019, 3:20 PM IST

గుంటూరు లంక గ్రామాల్లో అధికారుల అప్రమత్తం
గుంటూరు లంక గ్రామాల్లో అధికారుల అప్రమత్తం

అంతకంతకూ పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో గుంటూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముంపు గ్రామాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి పరిధిలోని లంక గ్రామాల పరిస్థితిని అంచనా వేసిన అధికారులు... ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.

గుంటూరు లంక గ్రామాల్లో అధికారుల అప్రమత్తం

అంతకంతకూ పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో గుంటూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముంపు గ్రామాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి పరిధిలోని లంక గ్రామాల పరిస్థితిని అంచనా వేసిన అధికారులు... ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి

పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా... జర భద్రం

Intro:AP_TPG_21_14_M.P_JAKASHAKTHI_ABHIYAN_AVB_AP10088
యాంకర్: ప్రతి ఒక్కరూ వీటి సంరక్షణకై నడుం బిగించాలి సిన ఆవశ్యకత ఏర్పడిందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన జల శక్తి అభియాన్ కార్యక్రమానికి ఎంపీ కోటగిరి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు నీటి సంరక్షణ దిశగా ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేసింది అని ప్రాజెక్టులు నిర్మాణాలు చేసి నీటి సంరక్షణకు పాటుపడుతున్నారు చాలా గ్రామాల్లో నీటి చెరువులలో డంపింగ్ యార్డ్ లో మార్చేశారని చెరువులను కాపాడాల్సిన బాధ్యత రైతులకు ఉందన్నారు
బైట్స్: కోటగిరి శ్రీధర్ ఎంపీ ఏలూరు


Body:ఎంపీ జలశక్తి అభియాన్


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.