ETV Bharat / state

ఉప్పలపాడులో అగ్నిప్రమాదం...8 పూరి గుడిసెలు దగ్ధం - గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం 8 గుడిసెలు దగ్ధం

గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు
author img

By

Published : Apr 18, 2021, 3:43 PM IST

అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు

గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలం, ఉప్పలపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం సుమారు 2 లక్షల వరకు ఉండొచ్చని అగ్నిమాపక అధికారి రాజు తెలిపారు.

ఇవీ చదవండి:

కల్తీ ఆహరంపై.. అధికారుల తనిఖీలు

'కొవిడ్​ పోరులో రాష్ట్రాలకు పూర్తి సహకారం'

అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు

గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలం, ఉప్పలపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం సుమారు 2 లక్షల వరకు ఉండొచ్చని అగ్నిమాపక అధికారి రాజు తెలిపారు.

ఇవీ చదవండి:

కల్తీ ఆహరంపై.. అధికారుల తనిఖీలు

'కొవిడ్​ పోరులో రాష్ట్రాలకు పూర్తి సహకారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.