ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు

author img

By

Published : Jul 11, 2020, 4:54 PM IST

తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని... ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

Firangippuram police raid Telangana liquor
తెలంగాణ మద్యంను ఫిరంగిపురం పోలీసులు పట్టివేత

తెలంగాణ మద్యాన్ని తరలింపును గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులు అడ్డుకున్నారు. 60 క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మినీ లారీలో తెలంగాణ మద్యం తరలిస్తున్నారని సమాచారం అందిన మేరకు తనిఖీలు చేశారు. మండలంలోని నూదురూపాడు పాడు వద్ద లారీని ఆపి తనిఖీ చేసినట్లు ఎస్​ఐ సురేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

తెలంగాణ మద్యాన్ని తరలింపును గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులు అడ్డుకున్నారు. 60 క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మినీ లారీలో తెలంగాణ మద్యం తరలిస్తున్నారని సమాచారం అందిన మేరకు తనిఖీలు చేశారు. మండలంలోని నూదురూపాడు పాడు వద్ద లారీని ఆపి తనిఖీ చేసినట్లు ఎస్​ఐ సురేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రాణం పోవటమే తప్ప వ్యాక్సిన్ లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.