ETV Bharat / state

'ఎంత డబ్బిచ్చినా .. భూములు వదులుకోం' - పెన్నా గోదావరి అనుసంధానంపై వార్తలు

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో పెన్నా, గోదావరి అనుసంధానం కోసం భూముల సేకరణకు అధికారులు గ్రామ సభులు చేపట్టారు. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించారు.

farmers regret tt give land for Penna, Godavari connection
భూముల సేకరణకు గ్రామ సభలు
author img

By

Published : Oct 22, 2020, 7:43 PM IST

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో రెవెన్యూ అధికారులు గురువారం గ్రామసభలు ఏర్పాటు చేశారు. పెన్నా, గోదావరి అనుసంధానం కోసం భూముల సేకరణపై నకరికల్లు, నర్సింగపాడు, గుళ్లపల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు

పెన్నా, గోదావరి అనుసంధానం కోసం నకరికల్లు మండలంలో మొత్తం 628 ఎకరాలు భూములు అవసరం కాగా భూములిచేందుకు రైతులు నిరాకరించారు. ఈ ప్రాంతం సారవంతమైన భూములు కావడంతో ఏడాదికి మూడు పంటలు పండుతాయని ఎంత డబ్బిచ్చినా భూములు వదులుకోమని రైతులు తేల్చిచెప్పారు.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో రెవెన్యూ అధికారులు గురువారం గ్రామసభలు ఏర్పాటు చేశారు. పెన్నా, గోదావరి అనుసంధానం కోసం భూముల సేకరణపై నకరికల్లు, నర్సింగపాడు, గుళ్లపల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు

పెన్నా, గోదావరి అనుసంధానం కోసం నకరికల్లు మండలంలో మొత్తం 628 ఎకరాలు భూములు అవసరం కాగా భూములిచేందుకు రైతులు నిరాకరించారు. ఈ ప్రాంతం సారవంతమైన భూములు కావడంతో ఏడాదికి మూడు పంటలు పండుతాయని ఎంత డబ్బిచ్చినా భూములు వదులుకోమని రైతులు తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: ఉద్ధండరాయునిపాలెంలో పోటాపోటీ ఆందోళనలు..భారీగా పోలీసుల మోహరింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.