ETV Bharat / state

దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు

రాజధాని ప్రాంత రైతులు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తమ ఆవేదనను దేశ ప్రజలందరికీ తెలిపేందుకు దిల్లీ యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నందున ఆ సమయంలో దిల్లీ యాత్ర చేపట్టాలని రైతులు ప్రయత్నిస్తున్నారు.

author img

By

Published : Feb 14, 2020, 5:42 PM IST

అమరావతి ఉద్యమాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని రైతుల నిర్ణయం
అమరావతి ఉద్యమాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని రైతుల నిర్ణయం
దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు

దిల్లీ యాత్ర చేపట్టే యోచనలో అమరావతి రైతులు

ఇదీచదవండి

'మూడు రాజధానులపై ఎవరూ సంతోషంగా లేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.