ETV Bharat / state

చెరువులో మొసలి సంచారం... గ్రామస్థుల్లో భయం భయం

author img

By

Published : Sep 7, 2020, 2:54 PM IST

ఎటునుంచి వచ్చిందో గాని ఓ మొసలి గూంటూరు జిల్లా తొండిపి చెరువులో చేరింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

crocodile in thondipi pond
తొండిపి చెరువులో ముసలి

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండిపి చెరువులో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో తొండిపి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. మొసలిని బంధించి తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండిపి చెరువులో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో తొండిపి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. మొసలిని బంధించి తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: అధికార పార్టీకి చెందిన వ్యక్తులే సూత్రధారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.