ETV Bharat / state

ప్రత్తిపాడులో 200 మందికి కరోనా పరీక్షలు - గుంటూరు జిల్లా కరునా వార్తలు

కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడంపై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు అనుమానితుల నుంచి స్వాబ్ నమూనాలు సేకరిస్తున్నారు.

Guntur Corona
Guntur Corona
author img

By

Published : Jul 16, 2020, 4:33 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి 200 మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో 62 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో తొలి కరోనా కేసు నమోదు అయింది. కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి 200 మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో 62 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో తొలి కరోనా కేసు నమోదు అయింది. కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

1000 దాటితే ఆరోగ్యశ్రీ…ఏడు జిల్లాల్లో ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.