గుంటూరు జిల్లాలో రెడ్ క్రాస్ దినోత్సవం జడ్పీలోని కార్యాలయంలో జరిగింది. వేడుకల్లో కలెక్టర్ ,రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యల్లో సహకారం అందిస్తున్న రెడ్ క్రాస్ సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు.
లాక్ డౌన్లో ప్రజలకు అనేక సేవలు అందించడం, క్యారెంటైన్ కేంద్రాల్లో వారికి సేవలకు ముందుకొస్తున్నారని అన్నారు. గుంటూరు జిల్లాలో రెడ్ క్రాస్ వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివన్నారు.
ఇది చదవండి సరకుల కోసం.. బారులు తీరిన మాజీ సైనికులు