ETV Bharat / state

రూ.20 కోట్ల అప్పు చేసి పరారయ్యాడు..!

గుంటూరు జిల్లాలో ఓ వ్యాపారి రూ.20 కోట్లు అప్పుచేసి పరారయ్యాడు. బాధితులు నరసరావుపేట పోలీసుల​ను ఆశ్రయించారు.

author img

By

Published : Mar 22, 2021, 12:01 AM IST

mny
నరసరావుపేటలో రూ.20 కోట్ల అప్పుచేసి వ్యాపారి పరార్

గుంటూరు జిల్లా రామిరెడ్డిపేటలో తాటికొండ చంద్రశేఖర్ అనే వ్యాపారి స్థానికుల వద్ద రూ. 20 కోట్ల మేర అప్పుచేసి పరారయ్యాడు. బాధితులు నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా రామిరెడ్డిపేటలో తాటికొండ చంద్రశేఖర్ అనే వ్యాపారి స్థానికుల వద్ద రూ. 20 కోట్ల మేర అప్పుచేసి పరారయ్యాడు. బాధితులు నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.