ETV Bharat / state

మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ సభ.. గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్​ - KCR tour Maharashtra

BRS public meeting in Nanded: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ పర్యటన ప్రారంభమైంది. నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్​ ముందుగా స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

BRS public meeting in Nanded:
BRS public meeting in Nanded:
author img

By

Published : Feb 5, 2023, 5:33 PM IST

BRS public meeting in Nanded: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌ చేరుకున్నారు. ముందుగా ఆయన స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. గురుద్వారా ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సభలోనే మహారాష్ట్రలోని నాయకులను బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. సభ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

BRS public meeting in Nanded: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌ చేరుకున్నారు. ముందుగా ఆయన స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. గురుద్వారా ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సభలోనే మహారాష్ట్రలోని నాయకులను బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. సభ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

నాందేడ్​ గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.