ETV Bharat / state

అదుపు తప్పి ఆటో బోల్తా... 12మందికి గాయాలు - కాకుమాను మండలం

అతి వేగంగా కారణంగా ఆటో బోల్తా పడి 12 మందికి గాయాలైన ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో చోటు చేసుకుంది.

అతివేగంతో ఆటో బోల్తా...12మందికి గాయాలు
author img

By

Published : May 11, 2019, 7:43 PM IST

పెద్దివారిపాలెం వద్ద ఆటో బోల్తా

గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్లలో సముద్ర స్నానానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. రెండు కుటుంబాలకు చెందిన 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారందరూ నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామవాసులుగా సమాచారం. అతివేగం కారణంగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. ఒకరికి చెవి తెగగా.. మరికొందరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి చదవండి....బైక్​, కారు ఢీ... ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

పెద్దివారిపాలెం వద్ద ఆటో బోల్తా

గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్లలో సముద్ర స్నానానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. రెండు కుటుంబాలకు చెందిన 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారందరూ నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామవాసులుగా సమాచారం. అతివేగం కారణంగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. ఒకరికి చెవి తెగగా.. మరికొందరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి చదవండి....బైక్​, కారు ఢీ... ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

Intro:ap_rjy_37_11_mouthers day special_avb_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:మాతృ దినోత్సవ ప్రత్యే కం


Conclusion:నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి గుండెల్లో పెట్టుకొని గర్వించదగ్గ స్థితిలోకి తెచ్చిన అమ్మ దూరం కావడంతో ఆ అమ్మకు గుడి కట్టి ఆరాధిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం చెందిన సాగర్ కుటుంబం ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పేద విద్యార్థులకు ఉచితంగా బట్టలు పుస్తకాలు అందిస్తూ సహాయ సహకారాలు చేస్తుండేవారని అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందిందని అమ్మ ఎల్లప్పుడు మా తోనే ఉన్నట్లుగా చూసుకునేందుకు ఆమెకు ఒక గుడిని నిర్మించి ప్రతిరోజు కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల పిల్లలు తో ఇక్కడ గడుపుతామని కుమారుడు తెలిపారు బిడ్డలు ఎదిగిన తర్వాత ఆర్థిక ఇతర కారణాలతో మాతృమూర్తులను అనాధ ఆశ్రమం లోనూ స్వచ్ఛంద సంస్థల లోను అను వదులుతున్న వారు ఉన్నారు ఈ విధంగా వివిధ వృద్ధాశ్రమాలలో సుమారు 100 మంది వరకు కాలం వెళ్లదీస్తున్నారు తమ సంతానం తనను దూరం గా ఉంచింది అనే బాధ అను మాత్రం కూడా లేకుండా ఆనందంగా తన తోటివారితో కలిసి కాలం వెళ్లదీస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.