ETV Bharat / state

కేంద్రం తీసుకొచ్చిన ఆ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన - ఏపీ పీసీసీ తాజా సమాచారం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ బిల్లులను వ్యతిరేకిస్తూ... ఏపీ పీసీసీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 31న గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు.

protest against the farmers' bills
రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన
author img

By

Published : Oct 28, 2020, 3:43 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగా... కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 31న గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. భాజపా ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ అనేక విధాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలా అదుకున్నామని గుర్తు చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగా... కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 31న గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. భాజపా ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ అనేక విధాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలా అదుకున్నామని గుర్తు చేశారు.

ఇదీ చదవండీ...బిహార్​ బరి: తొలి దశ పోలింగ్ లైవ్ అప్​డేట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.