ETV Bharat / state

ఓటు వేసిన గుంటుూరు జనసేన అభ్యర్థులు - ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,

గుంటూరు జనసేన పార్టీ ఎంపీ, పశ్చిమ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న గుంటుూరు జనసేన అభ్యర్థులు
author img

By

Published : Apr 11, 2019, 7:55 PM IST

ఓటు హక్కును వినియోగించుకున్న గుంటుూరు జనసేన అభ్యర్థులు

గుంటూరు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మెురాయించటం వలన పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ సిటీజన్లు ఉదయం నుండి క్యూ లైన్లలో నిల్చుని ఉన్న ఈవీఎంలు పని చేయకపోవడం వలన వెనుతిరగాల్సి వస్తుందన్నారు. సరైన వసతులను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

ఓటు హక్కును వినియోగించుకున్న గుంటుూరు జనసేన అభ్యర్థులు

గుంటూరు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మెురాయించటం వలన పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ సిటీజన్లు ఉదయం నుండి క్యూ లైన్లలో నిల్చుని ఉన్న ఈవీఎంలు పని చేయకపోవడం వలన వెనుతిరగాల్సి వస్తుందన్నారు. సరైన వసతులను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

ఇవీ చదవండి

గుంటూరు జిల్లా దుర్గిలో ఘర్షణ... మహిళకు గాయాలు

Hyderabad, Apr 11 (ANI): The All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief and Hyderabad Member of Parliament (MP) candidate Asaduddin Owaisi casts his vote at a polling booth in Hyderabad. He is a three time sitting MP from the constituency. The first phase of Lok Sabha elections is underway across the nation. Lok Sabha elections will be held in seven phases in India.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.